Social Look: ముంబయిలో మహేశ్‌బాబు లంచ్‌.. పాయల్‌ రాజ్‌పుత్‌ సెల్ఫీ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 08 Dec 2022 01:48 IST

* మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌, దర్శకులు త్రివిక్రమ్‌, మెహర్‌ రమేశ్‌, సంగీత దర్శకుడు తమన్‌, ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ కలిసి ముంబయి వెళ్లారు. అక్కడ తమకు ఆతిథ్యం ఇచ్చిన వారికి నమ్రతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ఫొటోలు పోస్ట్‌ చేసింది. మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

* పాయల్‌ రాజ్‌పుత్‌ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది.

* తాను గతంలో దిగిన ఓ ఫొటోను నందిని రాయ్‌ షేర్‌ చేసింది.

* చీర ధరించి, హొయలొలికించింది హ్యూమా ఖురేషి. ఐ యామ్‌ ‘శారీ’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలు/వీడియోలపై ఓ లుక్కేయండి..






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని