బైక్‌ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్‌

కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో మల్లి అనే పాత్ర పోషిస్తుంది లావణ్య త్రిపాఠి. ఈ పాత్రకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది.

Published : 06 Mar 2021 02:21 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్:  కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో మల్లిక అనే పాత్ర పోషిస్తుంది లావణ్య త్రిపాఠి. ఈ పాత్రకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది.

* ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ స్టవ్‌ని ఆఫ్ చేశానా? అంటూ తనని తానే ప్రశ్నించుకుంటోంది గోవా బ్యూటీ ఇలియానా. 

* స్నేహితులతో కలిసి చిందులేస్తూ సందడి చేసిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది నటి శ్రద్ధాదాస్‌.

* తన సోదరుడికి ఇన్‌స్టా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీఖాన్‌.


 






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని