ఇటలీలో ‘థ్యాంక్‌ యు’.. నోరా ఫొటో షూట్‌

తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది యువ నాయిక శివాత్మిక. నటి ఈషా రెబ్బా ఈ ఫొటో తీసిందని తెలిపింది.

Published : 08 May 2021 01:11 IST

SocialLook: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సమాజానికి నచ్చినట్టు కాదు మీకు నచ్చిన విధంగా ఉండండి’ అంటోంది లక్ష్మీ రాయ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాఖ్యను రాస్తూ కొత్త ఫొటోల్ని పంచుకుంది.

* తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది యువ నాయిక శివాత్మిక. నటి ఈషా రెబ్బా ఈ ఫొటో తీసిందని తెలిపింది.

* 90ల్లో తన తాత అడివి గంగరాజుకి లభించిన తామ్రపత్రాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు యువ నటుడు అడివి శేష్‌.

* ‘థ్యాంక్‌ యు’ చిత్ర సెట్‌లో నాగ చైతన్యతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నాయిక రాశీ ఖన్నా. విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ తాజాగా ఇటలీలో ముగిసింది. 
 


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని