ఓట్ల కోసం నటించను: శ్రీప్రియ
అన్నా, కలైంజ్ఞర్, ఎంజీఆర్, జయలలిత అం దరూ సినిమా రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారని, ఆ వరుసలోనే తాము ఉంటామని అంటున్నారు ఎంఎన్ఎం మైలాపూర్ అభ్యర్థి శ్రీప్రియ....
ఆర్కేనగర్, న్యూస్టుడే: అన్నా, కలైంజ్ఞర్, ఎంజీఆర్, జయలలిత అం దరూ సినిమా రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారని, ఆ వరుసలోనే తాము ఉంటామని అంటున్నారు ఎంఎన్ఎం మైలాపూర్ అభ్యర్థి శ్రీప్రియ. చెన్నైలోని కీలకమైన నియోజకవర్గం మైలాపూర్. ఇక్కడ అన్నాడీఎంకే తరఫున నటరాజ్, డీఎంకే నుంచి వేలు, మక్కల్ నీది మయ్యం తరఫున నటి శ్రీప్రియ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం సమయంలో శ్రీప్రియ ఇచ్చిన ఇంటర్వ్యూలో...
ప్రశ్న: మైలాపూర్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
జవాబు: మైలాపూర్ నా స్వస్థలం. నేను పుట్టి పెరిగింది, వివాహం చేసుకుంది అన్నీ ఇక్కడే. చెన్నైలో నాకు బాగా తెలిసిన చోటు కూడా ఇదే. ఒక చోట మనం పనిచేస్తున్నామంటే ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. నాకు మైలాపూర్ గురించి బాగా తెలుసు. అందుకే దీనిని ఎంచుకున్నా.
ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్య?
జ: మైలాపూర్ అంటేనే కపాలీశ్వరర్ ఆలయం, మసూదీలు, శాంతోమ్ చర్చి, సముద్రతీర రోడ్డులున్న అందమైన ప్రదేశం అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ దారిద్య్రరేఖకు దిగువన ఎంతోమంది నివసిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వీళ్లకోసం ఏదైనా చేసి ఉంటే ఈ ప్రజలు కూడా అభివృద్ధి చెంది ఉండేవారు. తాగునీరు, దోమలు, చెత్తకుప్పలు, డ్రైనేజ్ కాలువలను ఆనుకొని వారి గుడిసెలు ఉండడమే ప్రధాన సమస్యలు.
ప్రశ్న: అన్నాడీఎంకే, డీఎంకే ప్రభావం ఆ ప్రాంతంలో ఉందా?
జ: ప్రతి నాయకుడు పేదరికం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ధనవంతులయ్యారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడిగి వెళ్లారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. ప్రజలు మార్పు రావాలని భావిస్తున్నారు. కాబట్టి తమకే ఓటు వేస్తారని నమ్ముతున్నా.
ప్రశ్న: గెలిస్తే మైలాపూర్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహిస్తారు?
జ: పట్టా సమస్యలు తీర్చి నీటి కొరత సమస్యను పరిష్కరిస్తాం. డ్రైనేజీలు పూడికతీయించి, దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటాను. గెలిచిన మరుక్షణం ప్రజా సేవలోనే ఉంటాను.
ప్రశ్న: మీకు రాజకీయ అనుభవం లేదు కదా? ప్రజలు స్వీకరిస్తారా?
జ: నటన నా వృత్తి. జీవనాధారానికి నటిస్తున్నాను. ఓట్ల కోసం ఇక్కడ రాజకీయ నాయకులు నటిస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజలు ఎన్నుకుంటారు. కావున నన్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు