bigg boss 5:నామినేషన్స్లో వీళ్లే.. తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరామ్.. ప్రియాంక ముద్దులు
బిగ్బాస్ సీజన్-5 సోమవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది.
హైదరాబాద్: బిగ్బాస్ సీజన్-5 సోమవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మరో 50 రోజులు తాను ఇంట్లో ఉండాలనుకుంటున్నానని అనీ మాస్టర్తో ప్రియాంక చెప్పుకొచ్చింది. కన్ఫెషన్ రూమ్లో తన గురించి ఎందుకు నెగెటివ్గా చెప్పావని లోబోను రవి అడిగాడు. ఏదైనా ఉంటే ఇద్దరం నేరుగా మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నాడు. అక్కడ లోబో అన్న మాటలకు రవి బాగా ఫీలైనట్లు ఉన్నాడు. అనీ మాస్టర్ కూడా లోబో మాటల పట్ల అసహనం వ్యక్తం చేసింది.
ప్రియమైన వారి నుంచి లేఖలు.. అందని వారు నామినేట్లు..
ఈసారి నామినేషన్ ప్రక్రియను సరికొత్త డిజైన్ చేసింది బిగ్బాగ్ టీమ్. ‘ఈ రోజు నుంచి మీకు ఎంతో ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం వస్తుంది. కానీ, జీవితంలో మనం కోరుకున్నది ప్రతిదీ, మనకు దక్కదు. దానికి బదులుగా ఏదైనా వదులుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే పవర్ రూమ్లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారు’ అంటూ బిగ్బాస్ చెప్పాడు.
మొదటగా మానస్, శ్రీరామ్లు పవర్రూమ్లోకి వెళ్లి లేఖలు తీసుకొచ్చారు. అందులో లోబో, ప్రియాంకల లెటర్లు ఉన్నాయి. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని అంటూనే ప్రియాంక లెటర్ను ఆమెకు ఇచ్చేందుకు లోబో సులభంగానే ఓకే చెప్పేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్, రవిలకు విశ్వ, సిరి లేఖలు వచ్చాయి. విశ్వ చెప్పిన కారణానికి సిరి ఓకే చెప్పేసి, లెటర్ ఇచ్చేసింది. ‘నాకు పుట్టకపోయినా నా దగ్గర ఒక బాబు ఉన్నాడు. పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను’అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది. విశ్వ లెటర్ను చదువుతూ భావోద్వేగానికి గురైంది.
ఆ తర్వాత కాజల్-ప్రియాంకలు పవర్రూమ్కి వెళ్లి తెచ్చిన లేఖల్లో అనీ మాస్టర్, మానస్ల లేఖలు ఉన్నాయి. మరో ఆలోచన లేకుండా మానస్ తన అవకాశాన్ని అనీ మాస్టర్కు ఇచ్చాడు. అనంతరం విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లేఖలు వచ్చాయి. ఈ సందర్భంగా మొదట శ్రీరామ్ తన లెటర్ను వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో రవిని ఉద్దేశించి లోబో మాట్లాడుతూ.. ‘నీకు వదిన రాసిన లెటర్, పాప బొమ్మ, టీషర్టు ఉన్నాయి. పండగ సందర్భంగా వాళ్ల వీడియోను కూడా చూశావు. శ్రీరామ్కు కనీసం చూసే అవకాశం కూడా రాలేదు. అతనికి ఇచ్చేద్దాం’ అని అనగా, రవి అందుకు ఒప్పుకొన్నాడు. శ్రీరామ్ తన లేఖ చదువుకుని భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్లోకి వచ్చిన తర్వాత తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి దగ్గరకు వచ్చిన అనీ, ప్రియాంకలు శ్రీరామ్ను ఓదార్చేప్రయత్నం చేశారు. ప్రియాంక అతడిని హత్తుకుని ముద్దులు పెట్టింది.
అమ్మా నువ్వే నాకు స్ఫూర్తి: షణ్ముఖ్
అనంతరం అనీ, సిరిలు పవర్ రూమ్కు వెళ్లి తెచ్చిన లేఖల్లో కాజల్, షణ్ముఖ్ లెటర్లు వచ్చాయి. ఈ సందర్భంగా కాజల్ ఎమోషన్ను చూసిన షణ్ముఖ్ తన లెటర్ను త్యాగం చేశాడు. ‘అమ్మా.. క్యాన్సర్ సర్వైవ్ అయ్యావు.. అమ్మమ్మ చనిపోయినప్పుడూ సర్వైవ్ అయ్యావు.. నువ్వే నా ఇన్స్ప్రేషన్.. ఐ విల్ సర్వైవ్ దిస్’ అంటూ షణ్ముఖ్ ఏడుస్తూ తనకొచ్చిన లెటర్ను త్యాగం చేశాడు. చివరిగా కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. జెస్సీ లెటర్ తీసుకొచ్చి, అది జెస్సీ చదవాలంటే ఇప్పటికే లెటర్ పొందిన వారు దాన్ని త్యాగం చేసి, నామినేషన్స్లో ఉండాలని బిగ్బాస్ చెప్పాడని వివరించాడు. దీంతో శ్రీరామ్ తన లెటర్ను త్యాగం చేశాడు. అయితే, మధ్యలో రవి కలగజేసుకుని, శ్రీరామ్తో షణ్ముఖ్, సిరి, జెస్సీల మధ్య దూరం ఏర్పడిందని, అది పోవాలంటే శ్రీరామ్ను హగ్ చేసుకోవాలని షరతు పెట్టాడు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. తమ మధ్య సమస్యలు లేవీ లేవని చెప్పారు. చివరిగా కెప్టెన్ సన్నీకి ఎలాంటి కండీషన్స్ లేకుండా లెటర్ రావడంతో దాన్ని చదివి ఆనందం పడ్డాడు. అలా ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్లు నామినేట్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు