Bigg Boss 5: సన్నీ.. నువ్వేమైనా హీరోవా? ఇమిటేట్ చేయకంటూ సిరి చిందులు
బిగ్బాస్ తెలుగు సీజన్-5 ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలో హౌస్లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్లకు సరదాగా టాస్క్లు ఇచ్చి
ఇంటర్నెట్డెస్క్: బిగ్బాస్ తెలుగు సీజన్-5 ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలో హౌస్లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్లకు సరదాగా టాస్క్లు ఇచ్చి ఆడిస్తున్నాడు బిగ్బాస్. పగిలిపోయే వరకూ బెలూన్లలో గాలి కొట్టాలని ఆదేశించాడు. ఈ టాస్క్లో షణ్ముఖ్ విజయం సాధించాడు. ఈ సందర్భంగా కూల్ డ్రింక్ గెలుచుకున్నాడు. అయితే, అతడు అన్నీ బెలూన్లు పగలగొట్టలేదని సన్నీ ఆరోపించాడు. ‘ఫన్నీటాస్క్’ అని చెప్పినా, అలిగి కూర్చొన్నాడు. భోజనం చేసిన తర్వాత అందరం కలిసి తాగుదామని షణ్ముఖ్ చెప్పినా ‘గెలుచుకున్న తర్వాతే తాగుతా’ అని సన్నీ చెప్పడం గమనార్హం. ఆ తర్వాత టీషర్ట్లు వేసుకుని స్విమ్మింగ్ ఫూల్లో అటూ ఇటూ స్విమ్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ టాస్క్లో మానస్ విజయం సాధించి చాకెట్లు సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత సన్నీ షణ్ముఖ్, శ్రీరామ్ క్రికెట్ ఆడారు. బంతి ఇంటిపైకి కొట్టడంతో దాన్ని తీసేందుకు అక్కడే ఉన్న టేబుల్స్ సాయంతో ఇంటిపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో అందరినీ పిలిచి బిగ్బాస్ చివాట్లు పెట్టాడు. ఫినాలే ముందు సాహసాలు చేయటం, ఇంటిపైకి ఎక్కడ మంచికాదని హెచ్చరించాడు. ముఖ్యంగా అజాగ్రత్త ఉండకూడదని సూచించాడు. ఈ ముగ్గురూ చేసిన పనికి గార్డెన్ ఏరియాను శుభ్ర పరచాల్సిందిగా శిక్ష విధించాడు. టైమ్ కౌంటింగ్ టాస్క్ ఇవ్వగా, 13 నిమిషాలకు దగ్గరగా బెల్ కొట్టిన షణ్ముఖ్ విజయం సాధించాడు. ఈ సందర్భంగా సన్నీ చేసిన అల్లరి నవ్వులు పూయించింది. ఇక సౌండ్లు విని పేర్లు రాయమని చెప్పగా, ఈ టాస్క్లో శ్రీరామ్ విజయం సాధించాడు.
రోప్ టాస్క్ అయింది రచ్చ రచ్చ..
చివరిగా రోప్ టాస్క్ ఇవ్వగా, ఇందులో సన్నీ విజయం సాధించాడు. అయితే, సన్నీ సరిగా ఆడలేదని సిరి ఆరోపించింది. దీంతో ‘నువ్వు ఓడిపోయావు కదా మాట్లాడొద్దు’ అని సన్నీ అన్నాడు. అలా వీరిద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చినికి చినికి మాటల యుద్ధానికి దారితీసింది. ‘సరదాగా అన్నాను’ అని సన్నీ చెప్పే ప్రయత్నం చేసినా ‘షణ్ముఖ్ బాగా ఆడాడు. అతడే గెలిచినట్టు’ అంటూ సిరి వాగ్వాదానికి దిగింది. బెడ్రూమ్లో పడుకుని ఉన్న సిరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. సన్నీ కూడా గొడవను పొడిగించాడు. ఇంతలో మానస్వచ్చి సన్నీని కిచెన్లోకి తీసుకెళ్లాడు. మరోవైపు సిరికి షణ్ముఖ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, ఆమె వినలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)