Priyathama: ముక్కోణపు ప్రేమకథతో..!

ఆనంద్‌ కుమార్‌, నాగవంశీ కృష్ణ, వికాస్‌ చంద్ర, ఉషా, ఏంజిల్‌, వృషాలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రియతమా’. సంతోష్‌ పార్లవర్‌ దర్శకుడు. పులకుర్తి కొండయ్య నిర్మించారు.

Updated : 08 Dec 2021 07:11 IST

నంద్‌ కుమార్‌, నాగవంశీ కృష్ణ, వికాస్‌ చంద్ర, ఉషా, ఏంజిల్‌, వృషాలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రియతమా’. సంతోష్‌ పార్లవర్‌ దర్శకుడు. పులకుర్తి కొండయ్య నిర్మించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ  సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ముక్కోణపు ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరినీ అలరించేలా ఉంటుంది. సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అందరూ సినిమా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, ఛాయాగ్రహణం: ఆనేం వెంకట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని