వెంకన్నను వేడుకున్న గాయకులు..!

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ గాయనీ శోభారాజుతోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు....

Published : 03 May 2021 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ గాయనీ శోభారాజుతోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు. ‘గోవిందా.. పంచభూతముల పట్ల ఎన్నో అపరాధాలు చేశాము. మా తప్పులను క్షమించు. ఇది మా ప్రార్థన.. మమ్ములను మన్నించు దేవా’ అంటూ ఏడుకొండల వాడిని వేడుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని