Social Look: పారిస్‌లో రాశీఖన్నా విహారం.. హోలీ మూడ్‌లో దివి, దివ్యాంశ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Mar 2023 01:32 IST

* రాశీఖన్నా ప్రస్తుతం పారిస్‌లో విహరిస్తున్నారు. ఈఫిల్‌ టవర్‌ కనిపించేలా ఓ భవనంపై ఫొటోకు పోజిచ్చారు. వేరే ప్రదేశాల్లో దిగిన ఫొటోలనూ అభిమానులతో పంచుకున్నారు.

* గురువారం ఖుష్బూ సుందర్‌ పెళ్లిరోజు. ఈ సందర్భంగా తన భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారామె. 

* ‘హోలీ వేడుకలో పాల్గొనే ముందు తీసుకున్న సెల్ఫీ’ అంటూ తన ఫొటో వివరాలు తెలిపారు దివి.

* దివ్యాంశ కౌశిక్‌ తన కొత్త స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘హ్యాపీ హోలీ’ అని క్యాప్షన్‌ పెట్టారు.












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని