హిందీకి వెళ్తున్న మరో తమిళ బ్లాక్బస్టర్.. తెలుగులో ఆ ప్రాజెక్టు ఇక లేనట్లేనా?
శింబు, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ‘మానాడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ హీరోలు, దర్శకులు దక్షిణాది సినిమాలపై ఎప్పటి నుంచో మనసు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విజయవంతమైన సినిమాలను అక్కడ రీమేక్ చేస్తూ హిట్లు కొడుతున్నారు. మొన్న ‘విక్రమ్ వేద’, నిన్న ‘భూలా’. ఇప్పుడు మరో తమిళ సూపర్హిట్ అక్కడ రీమేక్ కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా నటించిన ‘మానాడు’. తెలుగులో ‘ది లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకో విడుదల సందర్భంగా పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఓటీటీలో మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమా రీమేక్ చేసేందుకు హక్కులు కొన్నారని ఆ తర్వాత తెలిసింది. కొద్దిరోజుల పాటు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇద్దరు ముగ్గురు దర్శకులతో మార్పులు చేయించారు. అయినా కూడా సినిమా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో ఈ సినిమాను ఇక హిందీకి తీసుకెళ్లిపోతున్నట్లు సమాచారం.
‘మానాడు’ హిందీలో ఓ క్రేజీ కాంబినేషన్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, రవితేజ కీలక పాత్రల్లో ఇందులో నటిస్తారట. రానా, ఏషియన్ సునీల్ నిర్మాతలుగా వ్యవహరించన్నట్లు సమాచారం. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. శింబు పాత్రను వరుణ్ధావన్, ఎస్.జె.సూర్య పాత్రను రవితేజ పోషించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. వరుణ్ ధావన్ భేదియా (తోడేలు) తెలుగులో విడుదలైంది. మరోవైపు రవితేజకు హిందీ కొత్తేమీ కాదు. దీంతో ఈ కాంబినేషన్ మంచి హిట్టవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో ఇక ముందుకు వెళ్లడమే. ప్రస్తుతం రవితేజ నటించిన ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత ‘ఈగల్’, ‘టైగర్నాగేశ్వరరావు’ చిత్రాలు చేస్తున్నారు. వరుణ్ ధావన్ హిందీలో ఓ చిత్రం చేస్తున్నారు. మరోవైపు వరుణ్తేజ్తో ప్రవీణ్ సత్తారు తీసే సినిమా కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే ‘మానాడు’ హిందీ రీమేక్ పట్టాలెక్కుతుంది.
అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ రవితేజ వద్దకు...
‘మానాడు’లో ఎస్.జె.సూర్య పోషించిన డీసీపీ ధనుష్కోటి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆయన నటన, డిక్షన్ విమర్శకులను సైతం మెప్పించింది. అసలు తొలుత ఈ పాత్ర కోసం రవితేజను అనుకున్నారట. అయితే, తమిళంలో కన్నా కూడా తెలుగులో ఈ సినిమా రీమేక్ చేస్తే తాను నటిస్తానని అన్నారట. తెలుగు రీమేక్పై చాలా కాలం పాటు తర్జనభర్జనలు జరిగాయి. ధనుష్కోటి పాత్రకు రవితేజ ఫిక్స్ కాగా, శింబు పోషించిన పాత్ర ఎవరితో చేయించాలన్న సందిగ్ధతతో చాలా కాలం ఆ ప్రాజెక్టు ముందుకు, వెనక్కీ నడిచింది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుండటం, రెండు పాత్రలు దాదాపు ఖరారు కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నీ కుదిరితే తెలుగు ప్రేక్షకుల కోసం కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ ‘ది లూప్’ కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు. -
ఎన్టీఆర్తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
ఇది పక్కా సూపర్ హిట్: ‘పుష్ప 2’పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. -
శంకర్ కుమార్తె వివాహం.. సినీ తారల సందడి
ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు. -
అంబానీ చిన్న కోడలి కోసం జాన్వీకపూర్ స్పెషల్ పార్టీ.. ఫొటోలు వైరల్
ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు రాధిక కోసం నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) స్పెషల్ పార్టీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. -
ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా
ప్రముఖ పంజాబీ గాయకుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమర్సింగ్ చంకీల’. ఈ చిత్రానికి వస్తోన్న స్పందనపై నటి పరిణీతి చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. -
ఆ నలుగురు హీరోలతో ‘సినిమాటిక్ యూనివర్స్’.. సందీప్ రెడ్డి ఏమన్నారంటే?
ఓ కార్యక్రమంలో సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. -
తెర ‘పంచుకో’న్న తమన్నా- రాశీఖన్నా.. పండగ సంబరాల్లో అనుపమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్