గంగా పుష్కరాలు.. కాశీలో ‘తానా’ ఆధ్వర్యంలో అన్నదానం
గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో పలు తెలుగు సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో పలు తెలుగు సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ ‘తానా’ ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా స్థానిక శివాల ఘాట్లో అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. తొలిరోజు సుమారు 800 మందికి పది పదార్థాలతో కూడిన చక్కటి భోజనాన్ని ‘తానా’ సభ్యులు వడ్డించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు