Bathukamma: విశ్వవేదికపై తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం
విశ్వవేదికపై బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై శనివారం రాత్రి తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం వీడియో
దుబాయ్: విశ్వవేదికపై బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై శనివారం రాత్రి తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం వీడియో ప్రదర్శించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతి తెలిపేలా ఈ వీడియో రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెర బుర్జ్ ఖలీఫా. ఒకేసారి లక్షమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. బతుకమ్మతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటం కూడా ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎంపీ సురేశ్రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM