Road Accident: కెనడాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

కెనడాలోని ఒంటారియో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు

Updated : 14 Mar 2022 09:35 IST

టొరంటో: కెనడాలోని ఒంటారియో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్‌ప్రీత్‌సింగ్‌, జస్పీందర్‌సింగ్‌, కరణ్‌పాల్‌సింగ్, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌కుమార్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కెనడాలో భారత రాయబారి అజయ్‌ బిసారియా తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు