తానా బోర్డు ఛైర్మన్‌గా నాగేంద్ర శ్రీనివాస్‌

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) బోర్డు ఛైర్మన్‌గా డా.నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 13 Aug 2023 06:23 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) బోర్డు ఛైర్మన్‌గా డా.నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారు. బోర్డు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్‌ నిమ్మలపూడిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు