ఇంగ్లాండ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు
భారత 77వ స్వాతంత్ర్య వేడుకలు ఇంగ్లాండ్లో ఘనంగా జరిగాయి.
భారత 77వ స్వాతంత్ర్య వేడుకలు ఇంగ్లాండ్లో ఘనంగా జరిగాయి. న్యూకాస్టిల్లో నిర్వహించిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి.. జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించి చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు దేశభక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి