ఆ ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోరు?:గల్లా
విద్యుత్ ఒప్పందాల(పీపీఏ) విషయంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాజధాని నిర్మాణంపై అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని
గుంటూరు: విద్యుత్ ఒప్పందాల(పీపీఏ) విషయంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాజధాని నిర్మాణంపై అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. గుంటూరులో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తెనాలి శ్రావణ్కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజధానిపై జోక్యంచేసుకునే హక్కు పార్లమెంట్కు ఉందన్నారు. రాజ్యాంగంలోని 248వ అధికరణలో ఈ అంశం స్పష్టంగా ఉందనే విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలిపామని చెప్పారు. ఈ వ్యవహారంలో విఫలమైతే ఎక్కడా రైతులు ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి ఉండదని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ