రీకౌంటింగ్లోనూ విజయం భాజపాదే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు తెరాస 50, భాజపా 40, ఎంఐఎం 41 స్థానాల్లో విజయం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు తెరాస 54, భాజపా 44, ఎంఐఎం 43 స్థానాల్లో విజయం సాధించాయి. మిగతా స్థానాల్లోనూ లెక్కింపు చివరి దశకు చేరుకుంది. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లో తొలుత తెరాస అభ్యర్థి లక్ష్మీప్రస్ననపై కేవలం 10 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనిపై తెరాస అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె రీకౌంటింగ్కు పట్టుబట్టడంతో ఎన్నికల అధికారులు అంగీకరించి రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ విజయం భాజపానే వరించింది. రీకౌంటింగ్లో 32 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్