కాంగ్రెస్లోనే సచిన్ పైలట్!
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడింది. సచిన్పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు ముగిశాయి. అసంతృప్తితో సొంత పార్టీ నాయకులపైనే తిరుగు బావుటా ఎగురవేసిన సచిన్పైలట్ ఇకపై కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని సమస్యలను పార్టీ నేతలకు వివరించినట్లు సచిన్పైలట్ పేర్కొన్నారు.
జైపూర్: రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడింది. సచిన్పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు ముగిశాయి. అసంతృప్తితో సొంత పార్టీ నాయకులపైనే తిరుగు బావుటా ఎగురవేసిన సచిన్పైలట్ ఇకపై కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని సమస్యలను పార్టీ నేతలకు వివరించినట్లు సచిన్పైలట్ పేర్కొన్నారు. అన్ని విషయాలను చర్చించామని, వాటిని పరిష్కరిస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చిందని ఆయన వెల్లడించారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత కె.సి. వేణుగోపాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్