కేసీఆర్ దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తి
తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష ...
హైదరాబాద్: తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్ 29న దీక్షా దివస్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విటర్ ద్వారా ప్రజలకు దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షా దివస్ స్ఫూర్తిని, జ్హాపకాలు, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం. యావత తెలంగాణ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన దీక్ష’’ అంటూ భావోద్వేగ భరిత పోస్టు చేశారు. ఆ నాటి కేసీఆర్ ఫోటోలను సైతం ట్విటర్లో పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.