కోర్టు నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ను పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ను పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు.అంతేకాకుండా న్యాయస్థానం నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలన్నారు. తనను ఎస్ఈసీగా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేఖను జతచేస్తూ.. నిమ్మగడ్డ సోమవారం గవర్నర్కు వినతిపత్రం సమర్పించనున్నారు.
ఏపీలో అరాచక పాలన: ఆదినారాయణ రెడ్డి
ఏపీలో అరాచక పాలన సాగుతోందని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నిమ్మగడ్డను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా నేత సంతోష్ను కడప భాజపా నేతలు దిల్లీలో కలిశారు. ప్రశ్నించిన వారిపై కేసులతో భయపెట్టిస్తున్నారని, ఏపీలో పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్తామని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఏపీలో భూములు అమ్మకాల కొనుగోళ్లలో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్