పట్టాభిపై దాడి: సీసీ ఫుటేజీ దృశ్యాలు..

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై ఈ ఉదయం విజయవాడలోని తన నివాసం వద్ద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరుతుండగా...

Published : 03 Feb 2021 02:54 IST

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై ఈ ఉదయం విజయవాడలోని తన నివాసం వద్ద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరుతుండగా కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో పట్టాభికి గాయాలయ్యాయి. మరోవైపు ఆయన కారు, సెల్‌ఫోన్‌ ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. దుండగులు దారిలో మాటు వేసి మరీ పట్టాభిపై ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది.

ఇవీ చదవండి..

పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు

అచ్చెన్నాయుడికి ఈనెల 15 వరకు రిమాండ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని