‘అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ’
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్కు రాసిన లేఖలోనివన్నీ అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో...
చంద్రబాబుపై మంత్రి బొత్స విమర్శలు
విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్కు రాసిన లేఖలోనివన్నీ అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో విలేకర్లతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయమన్నారు. ఒకే చోట రూ.లక్ష కోట్ల ఖర్చు సరికాదని జగన్ గతంలోనే చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్ స్థానాలను జిల్లాలుగా మారుస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే కేవలం ఒక్క ప్రాంతంపైనే దృష్టి పెట్టారని బొత్స విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్