MLC Elections: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు
రీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర ...
కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్లో బరిలోకి దిగారు. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్ సింగ్ అన్నట్లు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది.
తెరాసలో ఉండి కరీంనగర్ మేయర్గా ఎన్నికైన రవీందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందనే ఆశతో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస తరఫున ఎల్. రమణ, టి.భాను ప్రసాద్రావును పార్టీ బరిలోకి దించింది. దీంతో తనకు టికెట్ రాకపోవడంతో రవీందర్సింగ్ పార్టీకి రాజీనామా చేసి స్వంతత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM