Chandrababu: మోదీ పర్యటన భద్రతా లోపాలపై చంద్రబాబు ఆందోళన

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై తెదేపా అధినేత చంద్రబాబు

Updated : 09 Jan 2022 06:36 IST

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు ఆందోళన  కలిగిస్తోందని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని