TS News: ఎమ్మెల్యే శంకర్ నాయక్పై కేసు కొట్టివేత
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2017లో మహబూబాబాద్లో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అప్పటి
హైదరాబాద్: మహబూబాబాద్ తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2017లో మహబూబాబాద్లో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అప్పటి కలెక్టర్ ప్రీతిమీనాతో శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై అభియోగాలు రుజువు కానందున ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు వీగిపోయింది.
మరోవైపు, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఉన్న రెండు కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ రెండు కేసులు నమోదయ్యాయి. పెబ్బేరు, వనపర్తిలలో నమోదైన ఈ కేసుల్ని కోర్టు కొట్టివేసింది. అలాగే, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై నమోదైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘించారనర్న కేసును కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు