Eatala Rajendar: అప్పుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఈటల రాజేందర్
గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ అంటే గౌరవం ఉండేదని.. కానీ ఈ 8 ఏళ్లలో ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటలగతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ అంటే గౌరవం ఉండేదని.. కానీ ఈ 8 ఏళ్లలో ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల
తుక్కుగూడ: గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ అంటే గౌరవం ఉండేదని.. కానీ ఈ 8 ఏళ్లలో ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన అప్పు కేవలం రూ.75వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం రూ.40వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. వాటితో కలిపి రాష్ట్ర అప్పు రూ.5లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.
వైఫల్యాలను ఇతరులపై రుద్దుతున్నారు
‘‘కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు, అబద్ధాలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోవడంతోనే తన వైఫల్యాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చైతన్యం నింపుకొన్న తెలంగాణ. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. అన్నింట్లో రాష్ట్రం నంబర్ వన్ అని కేసీఆర్ చెబుతున్నారు. కానీ అప్పుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. రాష్ట్రంలో 1.50లక్షల బెల్టుషాపులు, వేలాది బార్లు, లిక్కర్ షాపులు పెట్టారు. తెలంగాణ ఏర్పడే నాటికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.11వేల కోట్లు ఉండగా.. ప్రస్తుతం అది రూ.37వేల కోట్లకు చేరినట్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించారంటే రాష్ట్రం ఎటువైపు పోతుందో ప్రజలు ఆలోచించాలి.
తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ తీర్పు..
గ్రామాల్లో పనులు లేవు. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. హైదరాబాద్లోని సంస్థల్లో తెలంగాణ బిడ్డలు పనిచేసే పరిస్థితి ఉందా? ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. రైతుబంధు వచ్చి పంటలు వేయొద్దన్న ఏకైక సీఎం కేసీఆర్. పంటలు కొనే దమ్ములేక చేతులెత్తేసి ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ రైతాంగం దృష్టిలో ముఖ్యమంత్రి ద్రోహిగా మిగిలిపోయారు. దిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన కేసీఆర్ గొప్పోడు కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ను బొంద పెట్టాలని చూస్తున్నాయి. హుజూరాబాద్లో తెరాస గెలిచేందుకు రూ.600కోట్లు ఖర్చు చేశారు. వందల మంది పోలీసులు.. వేలాది మంది నాయకులు, 13 మంది మంత్రులు ఆరునెలల పాటు పనిచేసినా అక్కడి ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారు. రానున్న ఎన్నికల్లోనూ హూజూరాబాద్ తీర్పును తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చి కాషాయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు కోరుతున్నా’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్