Telangana News: స్థిరాస్తి వ్యాపారిగా సీఎం కేసీఆర్‌: ఈటల రాజేందర్‌

ధరణి వెబ్‌సైట్‌ రైతుల పట్ల శాపంగా మారిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భూదాన్‌, ల్యాండ్ సీలింగ్‌ భూములపై కేసీఆర్‌ కన్ను పడిందని విమర్శించారు.

Published : 12 May 2022 01:23 IST

హైదరాబాద్‌: ధరణి వెబ్‌సైట్‌ రైతుల పట్ల శాపంగా మారిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భూదాన్‌, ల్యాండ్ సీలింగ్‌ భూములపై కేసీఆర్‌ కన్ను పడిందని విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులను మోసం చేస్తూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అలా సేకరించిన భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ స్థిరాస్తి వ్యాపారిగా మారిపోయారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని