రాజధాని పోరు.. నేతల కామెంట్స్‌

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తు్న్న ఆందోళనలు 23వ రోజూ కొనసాగాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ తలపెట్టగా..

Published : 10 Jan 2020 22:06 IST

అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న ఆందోళనలు 24వ రోజూ కొనసాగాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ తలపెట్టగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యమాన్ని అణగదొక్కడానికి జగన్‌ నియంతృత్వ పోకడల్ని అవలంబిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని పలువురు తప్పుబట్టారు. రైతుల మనోభావాలతో ఆడుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని