దిల్లీ చేరుకున్న పవన్‌కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. కాసేపట్లో భాజపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి. నడ్డాతో...

Updated : 11 Jan 2020 22:00 IST

దిల్లీ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. భాజపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి. నడ్డాతో వీరిద్దరూ ఆదివారం భేటీ కానున్నారు. అమరావతి సహా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని