బస్తీ మే సవాల్: జేసీ
రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్
వైకాపా కార్యకర్తలకు హెచ్చరిక
అనంతపురం: రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి బస్సు దిగి ‘బస్తీ మే సవాల్’ అంటూ వారిని హెచ్చరించారు. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కొడికొండ చెక్పోస్టు నుంచి ప్రారంభమైన చంద్రబాబు ర్యాలీ మరికాసేపట్లో పెనుకొండకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్షోలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం