బెదిరింపులకు దిగితే సహించేది లేదు: లక్ష్మణ్
తెరాస నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. శుక్రవారం భూత్పూర్ పురపాలిక ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ పాల్గొన్నారు.
భూత్పూర్: తెరాస నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. శుక్రవారం భూత్పూర్ పురపాలిక ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైపోయిందని విమర్శించారు. తెరాస పార్టీ అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలు అమలుకావడం లేదని చెప్పారు. ఈ ప్రచారంలో భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!