నలుగురు తెరాస నేతల సస్పెన్షన్
సూర్యాపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన నలుగురు తెరాస నాయకులను ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. గునగంటి వంశీ, గండూరి రమేష్...
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన నలుగురు తెరాస నాయకులను ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. గునగంటి వంశీ, గండూరి రమేష్, కందుల రమేష్, రాజేందర్పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా పురపాలిక ఎన్నికల్లో తెరాస తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్