మరో వేర్పాటు ఉద్యమం వచ్చుండేది: ధర్మాన
రాజధాని వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నా అని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ను అభినందిస్తున్నా అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..
అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నా అని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ను అభినందిస్తున్నా అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయమూ తీసుకోలేదన్నారు. ఏకపక్షంగా రాజధానిని నిర్ణయించారని చెప్పారు. అందుకే ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని ధర్మాన అన్నారు. చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, లేదంటే ఏపీలో మరో వేర్పాటు వాద ఉద్యమం వచ్చేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడం ప్రస్తుత ప్రభుత్వం విధి అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి