‘చేసిన తప్పులను జగన్ సరిచూసుకోవడం లేదు’
అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు.. దాన్ని కచ్చితంగా పరిరక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఎదరువుతున్న సమస్యలను చంద్రబాబుకు వివరించేందుకు రాజధాని రైతులు, మహిళలు పార్టీ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తమ మాట
అమరావతి: అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు.. దాన్ని కచ్చితంగా పరిరక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఎదరువుతున్న సమస్యలను చంద్రబాబుకు వివరించేందుకు రాజధాని రైతులు, మహిళలు పార్టీ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తమ మాట వినలేదని మండలి ఛైర్మన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. చేసిన తప్పులను సీఎం జగన్ సరిచూసుకోవడం లేదు. నేను జోలె పట్టింది ఐదు కోట్ల మంది ప్రజల కోసం. నేను మొదలుపెట్టిన పనులను వైఎస్ రాజశేఖర్రెడ్డి కొనసాగించారు. నేను ప్రారంభించిన పనులను తర్వాత వచ్చిన వైఎస్ ఆపలేదు. మండలిని తండ్రి తీసుకువస్తే.. కుమారుడు రద్దు చేశారు. విశాఖలో భూములు కొని అక్కడ డబ్బు సంపాదిస్తున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు