వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘనే
సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై పరిశీలిస్తోంది. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి వెనక్కి పంపడం సభా....
అమరావతి: సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై పరిశీలిస్తోంది. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సభ్యులెవరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చని అయన వెల్లడించారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్కు ఉందని తెలిపారు. పార్టీ పరంగానూ దీనిపై ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయన చెప్పారు.
ఇదీ చదవండి..
మండలి ఛైర్మన్ దస్త్రం..మళ్లీ వెనక్కి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.