పెట్టుబడుల్నీ పంపేశారు: దేవినేని
విశాఖలో బలవంతంగా విమానం ఎక్కించి తెదేపా అధినేత చంద్రబాబు ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ ద్వారా....
అమరావతి: విశాఖలో బలవంతంగా విమానం ఎక్కించి తెదేపా అధినేత చంద్రబాబు ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ ద్వారా కొడాలి నాని రైతులకు చెల్లించాల్సిన రూ.1900కోట్లు బకాయిలు మాత్రమే చూపిస్తున్నారని..వాస్తవంగా చెల్లించాల్సింది రూ.3వేల కోట్ల పైమాటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని తిట్టడం తప్ప మంత్రి కొడాలి నానికి ధాన్యం రైతుల సమస్యలు పట్టవా? అని నిలదీశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని జిల్లా శ్రీకాకుళంలో రూ.501కోట్లు బకాయిలు ఉన్నాయని దేవినేని గుర్తుచేశారు. స్పీకర్ స్థానంలో ఉండి చంద్రబాబుని విమర్శించే తమ్మినేనికి జిల్లా రైతు సమస్యలు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా