ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా...
జులై 8న ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్
త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్న ఏపీ సీఎం
అమరావతి: జులై 8న ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్ తెలిపారు.
‘‘ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి. కొవిడ్-19 తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తా. రీచ్లు మునిగిపోకముందే 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా అనుమతికి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. ట్రాక్టర్లకు సంబంధించిన అంశంపైనా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి’’ అని సీఎం జగన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ