ఏపీలో అంబులెన్సుల కుంభకోణం: పట్టాభి
104, 108 అంబులెన్స్ల వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా
అమరావతి: 104, 108 అంబులెన్స్ల వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరబిందో సంస్థకు ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వమే అన్నీ సమకూర్చిందని మండిపడ్డారు. 104, 108 అంబులెన్స్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
దాదాపు 46 పరికరాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తోందన్నారు. అన్ని పరికరాలు కొనుగోలు చేసి అరబిందో ఫౌండేషన్కు ఇచ్చి, ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు రూ.1.60 లక్షలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన సంస్థకు రూ.300 కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేవలం 4, 5 రకాల టెస్టుల కోసం అరబిందోకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం రూ.201 కోట్లతో 1068 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్