కోర్టులపై తమ్మినేని వ్యాఖ్యలు..సబ్బం కౌంటర్
ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కోర్టులకు వెళ్లరని మాజీ ఎంపీ సబ్బం హరి .....
విశాఖ: ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కోర్టులకు వెళ్లరని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లును మళ్లీ సభలో పెట్టారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, సమాజం పక్షాన కోర్టులు నిలబడుతున్నాయన్నారు. ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం కోర్టు తీర్పుల తీరును తప్పుపట్టేలా కాణిపాకంలో నిన్న చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కోర్టులను అవహేళన చేసి మాట్లాడటం తగదు. ఆంగ్లం వద్దని కోర్టు చెప్పలేదు.. తెలుగు మాధ్యమం ఉండాలనే చెప్పింది. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమాన్నీ కోర్టులు అడ్డుకోలేదు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా కోర్టులపై మాట్లాడకుండా ఉండటం మంచిది. ఇంకోసారి మాట్లాడితే ఎవరో ఒకరు కచ్చితంగా కోర్టులో కేసు వేస్తారు’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ