Chandrababu: చంద్రబాబు దీక్ష.. తరలివస్తున్న కార్యకర్తలు

తెదేపా కార్యాలయాలపై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు

Updated : 22 Oct 2021 12:55 IST

అమరావతి: తెదేపా కార్యాలయాలపై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుండటంతో చంద్రబాబుకు మద్దతుగా తెదేపా కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు కాసేపట్లో చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు