AP News: కేటీఆర్ తండ్రి ఏమి చేస్తారో తెలుసు!: సోము వీర్రాజు
పేదవాడిని దృష్టిలో పెట్టుకొని మద్యంపై తాను మాట్లాడిన మాటలకు ఇతర పార్టీల నాయకులు పెడర్థాలు తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
కింగ్ జార్జి ఆసుపత్రి పేరూ మార్చాలి
ఒక మంత్రి ఇల్లు పౌరసరఫరాల ఎండీ కట్టిస్తున్నారు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజం
దేవీచౌక్(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: పేదవాడిని దృష్టిలో పెట్టుకొని మద్యంపై తాను మాట్లాడిన మాటలకు ఇతర పార్టీల నాయకులు పెడర్థాలు తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసన్నారు. కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకు ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనన్నారు. చీప్లిక్కర్ను రూ.50కి అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయన్నారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్జార్జి ఆసుపత్రి పేర్లను వైకాపా ప్రభుత్వం మార్చాలన్నారు. కేజీహెచ్కు గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాథం పేరు పెట్టాలన్నారు.
రూలింగ్ కాదు... ట్రేడింగ్ చేస్తున్నారు...
రాష్ట్రంలో బియ్యం విక్రయాల ద్వారా రూ.175 కోట్లు తినేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రి ఇల్లు సివిల్ సప్లై విభాగం ఎండీ కట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ వారు రూలింగ్ చేయడం లేదని, ట్రేడింగ్ చేస్తున్నారన్నారు. సిమెంటు ధర పెరిగినప్పుడల్లా బస్తాకు రూ.30 తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే సిమెంట్ బస్తా రూ.280 విక్రయించడంతో పాటు విద్యార్థులకు నాటుకోడి గుడ్లు పెట్టిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్