మేఘాలయ శాసనసభ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం దిల్లీలో భేటీ అయ్యింది. మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం దిల్లీలో భేటీ అయ్యింది. మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎంపీ, మేఘాలయ పీసీసీ అధ్యక్షుడు విన్సెంట్ హెచ్.పాలా, ఎన్సీపీకి రాజీనామా చేసి రెండు రోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సలెంగ్ ఎ.సంగ్మా తొలి జాబితాలో టికెట్ ఖరారైన వారిలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: రష్యాలో జిన్పింగ్.. ఉక్రెయిన్లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
-
India News
Earthquake: దిల్లీలో భూప్రకంపనలు.. భయాందోళనల్లో ప్రజలు!
-
Sports News
UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
World News
Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్గా ఐదేళ్ల జీతం!