జోడో యాత్రకు భద్రత కల్పించండి
జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించే అంశంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం లేఖ రాశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఖర్గే లేఖ
దిల్లీ: జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించే అంశంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం లేఖ రాశారు. 30వ తేదీన శ్రీనగర్లో జరిగే ముగింపు సభకు వివిధ పార్టీల అగ్రనేతలు రానున్నారని.. అప్పటి వరకూ యాత్రకు పూర్తి భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఖర్గే పేర్కొంటూ లేఖను ట్వీట్ ద్వారా కూడా వెల్లడించారు. భారత్ ఇప్పటికే ఇద్దరు ప్రధానులను, పలువురు నాయకులను కోల్పోయిందని గుర్తుచేస్తూ.. యాత్రలో గట్టి భద్రతకు డిమాండు చేశారు. జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతను ఉపసంహరించుకోవడంతో యాత్రను నిలిపివేస్తున్నామని శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!