ఎస్పీ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్, స్వామి ప్రసాద్ మౌర్య
సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు.
అధ్యక్షునిగా కొనసాగనున్న అఖిలేశ్
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు. అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్, జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ కొనసాగే జాతీయ కార్యవర్గంలో మొత్తం 63 మంది నేతలకు స్థానం లభించింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా జయాబచ్చన్ సహా పలువురు ఉంటారు. నూతన కార్యవర్గాన్ని పార్టీ ఆదివారం ప్రకటించింది. రామచరితమానస్పై వ్యాఖ్యలు చేసి వివాదం రేకెత్తించిన స్వామి ప్రసాద్ మౌర్యను ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని భాజపా తప్పుపట్టింది. అఖిలేశ్-శివపాల్ మధ్య 2016 నుంచి విభేదాలు ఉండేవి. పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మరణానంతరం గత ఏడాది డిసెంబరులో మైన్పురి లోక్సభ స్థాన ఉప ఎన్నికల్లో మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్ మాజీ పేసర్
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి