మేడారం నుంచి జోడో యాత్ర: రేవంత్‌

సమ్మక్క సారలమ్మలు కొలువైన ములుగు జిల్లా మేడారం నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ఈ నెల 6న ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 02 Feb 2023 05:07 IST

ఈనాడు, దిల్లీ: సమ్మక్క సారలమ్మలు కొలువైన ములుగు జిల్లా మేడారం నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ఈ నెల 6న ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత 60 రోజులు సాగనున్న యాత్రను 40 నుంచి 50 నియోజకవర్గాల్లో చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని