Balineni: నిరూపించలేకపోతే పోటీనుంచి తప్పుకొంటారా?: కోటంరెడ్డికి బాలినేని సవాల్
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విడుదల చేసింది ఆడియో కాల్ రికార్డని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు నగరం, న్యూస్టుడే: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విడుదల చేసింది ఆడియో కాల్ రికార్డని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. శ్రీధర్రెడ్డి చెప్పినట్టు అది ఏమాత్రం ట్యాపింగ్ కాదని.. కేవలం కాల్ రికార్డేనని తాను నిరూపిస్తానని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటానని చెప్పారు. ఒకవేళ ట్యాపింగ్ అని నిరూపించలేకపోతే కోటంరెడ్డి తప్పుకొంటారా అని సవాల్ విసిరారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు బెదిరించారని చెప్పడం అవాస్తవమన్నారు. కోటంరెడ్డికి పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని.. మంత్రి పదవి ఇవ్వలేదని ఇలా చేయడం సరికాదన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించారనడంలోనూ వాస్తవం లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
ఎన్నికల కమిషన్ కాదు.. భాజపా కమిషన్: మమత
ముర్షీదాబాద్ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. -
ఢీకొడుతున్న ఇండియా!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. -
నాపై కొన్ని మీడియా సంస్థల నిందలు
కేంద్ర ప్రభుత్వం, భాజపాల విధానాలు, సిద్ధాంతాలపై విమర్శలు చేస్తున్నందుకు తనను కొన్ని మీడియా సంస్థలు నిందిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
తొలిదశ సమరం నేడే
లోక్సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం పోలింగు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. -
నాలుగోదశకు మొదలైన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల నాలుగో దశకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మే 13న జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ వెలువరించింది. -
‘ఇండియా’ కూటమి నేతల బెదిరింపులను కట్టడి చేయాలి
కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్ చేసింది. -
భాజపా నామినేషన్లకు ముఖ్యులు
భాజపా లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
డీకే అరుణకు రూ.66.75 కోట్ల ఆస్తులు
మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు: నిరంజన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
పీసీసీ అధికార ప్రతినిధులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్