అదానీ గ్రూపు ఆస్తులను జాతీయం చేయండి
అదానీ గ్రూపు కంపెనీలు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రాన్ని కోరిన భాజపా నేత సుబ్రమణ్యస్వామి
చెన్నై: అదానీ గ్రూపు కంపెనీలు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల ఆస్తులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి, వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ‘పీటీఐ’ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణ్యస్వామి.. అదానీ కంపెనీల వ్యవహారం, కేంద్ర బడ్జెట్, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణంపై సానుభూతి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
భాజపా పవిత్రతను నిరూపించుకోవాలి
‘అదానీ గ్రూపు ఆస్తులన్నిటినీ ప్రధాని మోదీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలని కోరుకుంటున్నా. వచ్చిన నగదును నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్ చెబుతోంది. కానీ, ఆ పార్టీలో అదానీతో ఒప్పందాలున్న వ్యక్తుల గురించి నాకు తెలుసు. అయినా కాంగ్రెస్ను పట్టించుకోను. భాజపా తన పవిత్రతను నిరూపించుకోవాలి. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారని ప్రజల్లో ఒక భావన ఉంది. దానిపై స్పష్టతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే’నని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు