నిరుద్యోగ భృతికి నిధులు ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సీఎం కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.
గాంధీభవన్, న్యూస్టుడే: సీఎం కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని, ఎన్నికలకు ఇంకా 8 నెలలే ఉన్న నేపథ్యంలో కేసీఆర్కు మరోసారి గుర్తు చేయడానికి లేఖ రాస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: మాజీ ఎంపీ పొన్నం
సిరిసిల్లలో నిరుద్యోగి నవీన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నవీన్ ఆత్మహత్యపై భాజపా వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ విజయాలను తమవిగా ప్రచారం చేసుకున్నప్పుడు..తప్పులను కూడా ప్రభుత్వం తమవని అంగీకరించాలి కదా? అని ప్రశ్నించారు. పరీక్ష పేపర్లు లీక్ కాకుండా సాంకేతికతను సమకూర్చాల్సిన బాధ్యత ఐటీ డిపార్టుమెంటుకు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే టెక్స్టైల్ పార్కును సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ