రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు.
దిల్లీ: భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను వంచించిన సైన్యాధికారి మీర్ జాఫర్తో రాహుల్ను పోల్చారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. ‘లండన్ పర్యటన సమయంలో రాహుల్ గాంధీ కూడా అచ్చం ఇదే మాదిరిగా వ్యవహరించారు. రాకుమారుడు నవాబు కావాలనుకుంటున్నారు. అందుకే మీర్జాఫర్ మాదిరిగా విదేశీ శక్తులను భారత్కు ఆహ్వానించారు’ అని సంబిత్ ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/06/2023)
-
India News
Nitin Gadkari: 2024 నాటికి 50% రోడ్డు ప్రమాదాల తగ్గింపు.. లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే: గడ్కరీ
-
Movies News
Siddu Jonnalagadda: ‘ఇంటింటి రామాయణం’.. ఆ జాబితాలోకి చేరుతుంది: సిద్ధు జొన్నలగడ్డ
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
Movies News
NTR: ఎన్టీఆర్కు జోడీగా ప్రియాంకా చోప్రా..? ఆసక్తికరంగా ప్రాజెక్ట్ వివరాలు
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!