భారాసలో మహారాష్ట్ర నాయకుల చేరిక
భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బుధవారం మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు భారాసలో చేరారు.
ఈనాడు, హైదరాబాద్: భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బుధవారం మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు భారాసలో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఈ నెల 26న భారాస బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న సభలో భారీ చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా భారాసలో చేరిన వారిలో హర్షవర్ధన్ జాదవ్, సురేశ్ గైక్వాడ్, యశ్పాల్ బింగే తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా